<?xml version="1.0" encoding="UTF-8"?><!-- generator="wordpress/2.0.4" -->
<rss version="2.0" 
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/">
<channel>
	<title>Comments on: తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో జరిగిన ఆత్మహత్యలను అరికడతామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ చర్యలు తీసుకోలేదు.</title>
	<link>http://prajakala.org/mag/2008/10/amar_essay</link>
	<description>ప్రజాస్వామిక సాహిత్య పత్రిక</description>
	<pubDate>Tue, 07 Feb 2012 21:33:26 +0000</pubDate>
	<generator>http://wordpress.org/?v=2.0.4</generator>

	<item>
		<title>by: rahamthulla</title>
		<link>http://prajakala.org/mag/2008/10/amar_essay#comment-22816</link>
		<pubDate>Wed, 11 Mar 2009 10:29:38 +0000</pubDate>
		<guid>http://prajakala.org/mag/2008/10/amar_essay#comment-22816</guid>
					<description>మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు
ఏకగ్రీవ ఎన్నిక వలన లాభాలు:
1. ఎన్నికల కోసం అభ్యర్దులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.
2. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.
3. ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.
4. అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది.
5. అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది.

మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు

* 1952 : షేక్ షాజహాన్ బేగం పరిగి శాసనసభ నియోజకవర్గం
* 1952 : కె.వి.పడల్ పాడేరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : ప్రకాశం పంతులు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1952 : కె.వి.పద్మనాభరాజు ఉత్తరపల్లి
* 1952 : శ్రీరంగం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం
* 1952 : వీరాస్వామి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం
* 1952 : పి.వి.జి.రాజు విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1952 : గంట్లాన సూర్యనారాయణ విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1955 : ఎన్.వెంకటరత్నం బూరుగుపూడి
* 1955 : రామారావు కామారెడ్డి
* 1955 : టి.ఎన్.వి.రెడ్డి తంబళ్ళపల్లి
* 1956 : అల్లం కృష్ణయ్య వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం
* 1957 : సీతాకుమారి బన్స్ వాడ
* 1957 : పద్మనాభరెడ్డి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : పి.మహేంద్రనాద్ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1957 : భాట్టం శ్రీరామమూర్తి విజయనగరం శాసనసభా నియోజకవర్గం
* 1960 : జి.డి. నాయుడు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం
* 1962 ,1972 : బి.వి.సుబ్బారెడ్డి కోయిలకుంట్ల
* 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : టి.రంగారెడ్డి ఆర్మూరు
* 1962 : కె.పున్నయ్య ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం
* 1962 : కె.రాంభూపాల్ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం
* 1962 : కే.వి.రెడ్డి బోదన్
* 1962 : ఎ.రామస్వామి వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం
* 1967 కె.లక్ష్మీనరసింహరావు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం
* 1968 ఎ.సంజీవరెడ్డి రాపూరు
* 1968 కె.రామయ్య బూర్గుంపహాడ్
* 1970 ఎం.ఎస్.సంజీవరావు రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎస్.భూపాల్ అమరచింత
* 1972 చింతలపాటి వరప్రసాద మూర్తి ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎమ్.రామమోహనరావు చింతలపూడి శాసనసభ నియోజకవర్గం
* 1972 ఎన్.రామచంద్రారెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1972 ఇ.అయ్యపురెడ్డి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.మాణిక్ రావు తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 కళ్యాణ రామచంద్రరావు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 జి.గడ్డెన్న ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎం.సుబ్బారెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 డి.మునుస్వామి కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 ఎస్.పి.నాగిరెడ్డి మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
* 1972 వి.రామకృష్ణచౌదరి అనపర్తి శాసనసభ నియోజకవర్గం
* 1972 పి.నర్సారెడ్డి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం
* 1972 : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం : మండలి వెంకటకృష్ణారావు
* 1972 : చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా) : కోదాటి రాజమల్లు
* 1972 : పెనుమత్స సాంబశివరాజు గజపతినగరం శాసనసభా నియోజకవర్గం
* 1974 ఆర్.సురేందర్ రెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం
* 1975 ఎన్.యతిరాజారావు చెన్నూరు
* 1981 టి.అంజయ్య రామాయంపేట
* 2002 : దేవరకొండ శాసనసభ నియోజకవర్గం : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి</description>
		<content:encoded><![CDATA[<p>మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు<br />
ఏకగ్రీవ ఎన్నిక వలన లాభాలు:<br />
1. ఎన్నికల కోసం అభ్యర్దులు, ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏకగ్రీవ ఎన్నికల ద్వారా మిగులుతుంది.<br />
2. ఘర్షణలు కొట్లాటలు హత్యలు ఉండవు. సామరస్య వాతావరణం నెలకొంటుంది.<br />
3. ప్రచారం, సారాయి లాంటి అనుత్పాదక ఖర్చులు తగ్గటమేకాక ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదు బహుమతిని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించవచ్చు.<br />
4. అధికారుల యొక్క సమయం ఆదా అవుతుంది.<br />
5. అభ్యర్థుల ప్రచారం ఉండకపోవుటచే శబ్ద కాలుష్యం బాధ తగ్గుతుంది.</p>
<p>మన రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన శాసన సభ్యులు</p>
<p>* 1952 : షేక్ షాజహాన్ బేగం పరిగి శాసనసభ నియోజకవర్గం<br />
* 1952 : కె.వి.పడల్ పాడేరు శాసనసభ నియోజకవర్గం<br />
* 1952 : ప్రకాశం పంతులు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం<br />
* 1952 : కె.వి.పద్మనాభరాజు ఉత్తరపల్లి<br />
* 1952 : శ్రీరంగం చిత్తూరు శాసనసభ నియోజకవర్గం<br />
* 1952 : వీరాస్వామి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం<br />
* 1952 : పి.వి.జి.రాజు విజయనగరం శాసనసభా నియోజకవర్గం<br />
* 1952 : గంట్లాన సూర్యనారాయణ విజయనగరం శాసనసభా నియోజకవర్గం<br />
* 1955 : ఎన్.వెంకటరత్నం బూరుగుపూడి<br />
* 1955 : రామారావు కామారెడ్డి<br />
* 1955 : టి.ఎన్.వి.రెడ్డి తంబళ్ళపల్లి<br />
* 1956 : అల్లం కృష్ణయ్య వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం<br />
* 1957 : సీతాకుమారి బన్స్ వాడ<br />
* 1957 : పద్మనాభరెడ్డి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం<br />
* 1957 : పి.మహేంద్రనాద్ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం<br />
* 1957 : భాట్టం శ్రీరామమూర్తి విజయనగరం శాసనసభా నియోజకవర్గం<br />
* 1960 : జి.డి. నాయుడు శృంగవరపుకోట శాసనసభా నియోజకవర్గం<br />
* 1962 ,1972 : బి.వి.సుబ్బారెడ్డి కోయిలకుంట్ల<br />
* 1962 : డి.లక్ష్మీకాంతరెడ్డి ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం<br />
* 1962 : టి.రంగారెడ్డి ఆర్మూరు<br />
* 1962 : కె.పున్నయ్య ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం<br />
* 1962 : కె.రాంభూపాల్ గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం<br />
* 1962 : కే.వి.రెడ్డి బోదన్<br />
* 1962 : ఎ.రామస్వామి వికారాబాదు అసెంబ్లీ నియోజకవర్గం<br />
* 1967 కె.లక్ష్మీనరసింహరావు జగిత్యాల శాసనసభ నియోజకవర్గం<br />
* 1968 ఎ.సంజీవరెడ్డి రాపూరు<br />
* 1968 కె.రామయ్య బూర్గుంపహాడ్<br />
* 1970 ఎం.ఎస్.సంజీవరావు రామచంద్రాపురం శాసనసభ నియోజకవర్గం<br />
* 1972 ఎస్.భూపాల్ అమరచింత<br />
* 1972 చింతలపాటి వరప్రసాద మూర్తి ఉంగుటూరు శాసనసభ నియోజకవర్గం<br />
* 1972 ఎమ్.రామమోహనరావు చింతలపూడి శాసనసభ నియోజకవర్గం<br />
* 1972 ఎన్.రామచంద్రారెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం<br />
* 1972 ఇ.అయ్యపురెడ్డి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం<br />
* 1972 ఎం.మాణిక్ రావు తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం<br />
* 1972 కళ్యాణ రామచంద్రరావు మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం<br />
* 1972 జి.గడ్డెన్న ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం<br />
* 1972 ఎం.సుబ్బారెడ్డి నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం<br />
* 1972 డి.మునుస్వామి కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం<br />
* 1972 ఎస్.పి.నాగిరెడ్డి మైదుకూరు శాసనసభ నియోజకవర్గం<br />
* 1972 వి.రామకృష్ణచౌదరి అనపర్తి శాసనసభ నియోజకవర్గం<br />
* 1972 పి.నర్సారెడ్డి నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం<br />
* 1972 : అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం : మండలి వెంకటకృష్ణారావు<br />
* 1972 : చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం (ఆదిలాబాదు జిల్లా) : కోదాటి రాజమల్లు<br />
* 1972 : పెనుమత్స సాంబశివరాజు గజపతినగరం శాసనసభా నియోజకవర్గం<br />
* 1974 ఆర్.సురేందర్ రెడ్డి డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం<br />
* 1975 ఎన్.యతిరాజారావు చెన్నూరు<br />
* 1981 టి.అంజయ్య రామాయంపేట<br />
* 2002 : దేవరకొండ శాసనసభ నియోజకవర్గం : రాగ్యానాయక్ భార్య దీరావత్ భారతి
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: Ram</title>
		<link>http://prajakala.org/mag/2008/10/amar_essay#comment-22394</link>
		<pubDate>Sun, 08 Feb 2009 15:27:52 +0000</pubDate>
		<guid>http://prajakala.org/mag/2008/10/amar_essay#comment-22394</guid>
					<description>బాధిత ప్రజల మధ్యనే పీపుల్స్ రౌండ్ టేబుల్ సమావేశం జరగాలి. -మంచి డిమాండ్. రాయితీలు ఎవరికి లాభాలందిస్తున్నాయి? అనేదీ చూడాల్సి ఉంది.
సత్యం కంపెనికి దివాల తీసిన తరువాత కూడా బ్యాంకులు 600 కొట్ల అప్పులు ఇస్తున్నట్లు పేపర్ల్లొ వచ్చింది.</description>
		<content:encoded><![CDATA[<p>బాధిత ప్రజల మధ్యనే పీపుల్స్ రౌండ్ టేబుల్ సమావేశం జరగాలి. -మంచి డిమాండ్. రాయితీలు ఎవరికి లాభాలందిస్తున్నాయి? అనేదీ చూడాల్సి ఉంది.<br />
సత్యం కంపెనికి దివాల తీసిన తరువాత కూడా బ్యాంకులు 600 కొట్ల అప్పులు ఇస్తున్నట్లు పేపర్ల్లొ వచ్చింది.
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: Marthanda</title>
		<link>http://prajakala.org/mag/2008/10/amar_essay#comment-22320</link>
		<pubDate>Sun, 25 Jan 2009 13:45:24 +0000</pubDate>
		<guid>http://prajakala.org/mag/2008/10/amar_essay#comment-22320</guid>
					<description>"రైతు కన్నీటి కథ" పేరుతో ఒక కథ వ్రాసాను

http://telugu.stalin-mao.net/?p=124</description>
		<content:encoded><![CDATA[<p>&#8220;రైతు కన్నీటి కథ&#8221; పేరుతో ఒక కథ వ్రాసాను</p>
<p><a href='http://telugu.stalin-mao.net/?p=124' rel='nofollow'>http://telugu.stalin-mao.net/?p=124</a>
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: Marthanda</title>
		<link>http://prajakala.org/mag/2008/10/amar_essay#comment-22279</link>
		<pubDate>Mon, 12 Jan 2009 13:56:52 +0000</pubDate>
		<guid>http://prajakala.org/mag/2008/10/amar_essay#comment-22279</guid>
					<description>మార్కెట్ దోపిడీలో బ్యాంకుల వాటా కూడా ఉంది. రైతులు అప్పులు అడిగితే వెంటనే ఇవ్వరు కానీ రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు అడిగితే మాత్రం వెంటనే ఇచ్చేస్తారు. బ్యాంకు అధికారుల దృష్టిలో రైతులు మనుషులు కారు, వాళ్ళ లాగ తెల్ల చొక్కాలు వేసుకునే వాళ్ళు మాత్రమే మనుషులు. సత్యం కంపెనీ లాంటి దొంగల సిండికేట్లకి కూడా మన బ్యాంకులు అడిగిన వెంటనే అప్పులు ఇచ్చేశాయి. సత్యం కంపెనీ రాజులు (రాబందులు) చేసిన ఘరానా మోసం ఇప్పుడు బయట పడింది. వాళ్ళు బ్యాంకు లావాదేవీల గురించి కూడా తప్పుడు లెక్కలు వ్రాయగలిగారు. ప్రభుత్వ బ్యాంకులు డబ్బున్న రైతులకి మాత్రమే రుణాలు ఇస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు వ్యవసాయానికి రుణాలు ఇవ్వడానికి పూర్తిగా నిరాకరిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు వ్యవసాయానికి రుణాలు ఇస్తామని చెప్పుకుంటాయి కానీ గ్రామీణ ప్రాంతాలలో వాటి బ్రాంచిలు కనిపించవు. అందుకే రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పులు చేసి, అవి తీర్చలేక కాకుల్లా రాలి చనిపోతున్నారు. రైతులు ఎలా చచ్చినా బ్యాంకు అధికార్లకి పట్టదు. కార్పరేట్ రాబందులకి మాత్రం తమకి సాధ్యమైనంత సేవ చేస్తున్నారు. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ దొంగల రాజ్యం. ఫాక్టరీలు కట్టడానికి పచ్చని వ్యవసాయ భూముల్ని కారు చవకగా ఆక్రమించుకోవడం, కంపేనీ లాభాలు పెంచుకోవడానికి షేర్ హోల్డర్లని నట్టేట ముంచడం, నష్టాలొస్తే ఉద్యోగుల్ని రోడ్డున పడేయడం (ఎన్రాన్ కంపెనీ 22,000 మంది ఉద్యోగుల్ని రోడ్డున పడేసింది), ఇంకా అనేక రకాలుగా నీతి లేని పనులు చేస్తారు కార్పరేట్ రాబందులు.</description>
		<content:encoded><![CDATA[<p>మార్కెట్ దోపిడీలో బ్యాంకుల వాటా కూడా ఉంది. రైతులు అప్పులు అడిగితే వెంటనే ఇవ్వరు కానీ రియల్ ఎస్టేట్స్ వ్యాపారులు అడిగితే మాత్రం వెంటనే ఇచ్చేస్తారు. బ్యాంకు అధికారుల దృష్టిలో రైతులు మనుషులు కారు, వాళ్ళ లాగ తెల్ల చొక్కాలు వేసుకునే వాళ్ళు మాత్రమే మనుషులు. సత్యం కంపెనీ లాంటి దొంగల సిండికేట్లకి కూడా మన బ్యాంకులు అడిగిన వెంటనే అప్పులు ఇచ్చేశాయి. సత్యం కంపెనీ రాజులు (రాబందులు) చేసిన ఘరానా మోసం ఇప్పుడు బయట పడింది. వాళ్ళు బ్యాంకు లావాదేవీల గురించి కూడా తప్పుడు లెక్కలు వ్రాయగలిగారు. ప్రభుత్వ బ్యాంకులు డబ్బున్న రైతులకి మాత్రమే రుణాలు ఇస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు వ్యవసాయానికి రుణాలు ఇవ్వడానికి పూర్తిగా నిరాకరిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు వ్యవసాయానికి రుణాలు ఇస్తామని చెప్పుకుంటాయి కానీ గ్రామీణ ప్రాంతాలలో వాటి బ్రాంచిలు కనిపించవు. అందుకే రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పులు చేసి, అవి తీర్చలేక కాకుల్లా రాలి చనిపోతున్నారు. రైతులు ఎలా చచ్చినా బ్యాంకు అధికార్లకి పట్టదు. కార్పరేట్ రాబందులకి మాత్రం తమకి సాధ్యమైనంత సేవ చేస్తున్నారు. మార్కెట్ ఆర్థిక వ్యవస్థ దొంగల రాజ్యం. ఫాక్టరీలు కట్టడానికి పచ్చని వ్యవసాయ భూముల్ని కారు చవకగా ఆక్రమించుకోవడం, కంపేనీ లాభాలు పెంచుకోవడానికి షేర్ హోల్డర్లని నట్టేట ముంచడం, నష్టాలొస్తే ఉద్యోగుల్ని రోడ్డున పడేయడం (ఎన్రాన్ కంపెనీ 22,000 మంది ఉద్యోగుల్ని రోడ్డున పడేసింది), ఇంకా అనేక రకాలుగా నీతి లేని పనులు చేస్తారు కార్పరేట్ రాబందులు.
</p>
]]></content:encoded>
				</item>
	<item>
		<title>by: యన్.సీతారాంరెడ్డి</title>
		<link>http://prajakala.org/mag/2008/10/amar_essay#comment-18223</link>
		<pubDate>Sun, 26 Oct 2008 10:39:32 +0000</pubDate>
		<guid>http://prajakala.org/mag/2008/10/amar_essay#comment-18223</guid>
					<description>ప్రభుత్వ విధానాల పరంగా మీరు ఈ వ్యాసంలో రాసిన అన్ని విషయాలతో నేను ఏకీభవిస్తాను. కానీ దీనికి మూలమైన టెక్నాలజీ సృష్టించే సంక్లిష్టతల్ని అర్ధం చేసుకోవడంలో మనం వెనుకపడ్డాము.

డబ్బులు పొదుపుచేసుకొన్న పద్మశాలి చేనేత మగ్గం నడపడు. మరమగ్గం కొంటాడు. చేనేత బట్టే కట్టడు.తనకి ఇష్టం వచ్చిన బట్ట కడతాడు. వ్యక్తిగత స్థాయిలో నూతనంగా వచ్చిన టెక్నాలజీని ఉపయోగించడం  ఇంచుమించు అన్ని సాంప్రదాయక శ్రామిక వర్గాలలో కనపడుతుంది. వ్యవసాయక వర్గాలలో కూడా కనపడుతుంది. 

అంటే సుఖపడాలానుకొనే మానవ సహజాతం బలంగా పనిచేస్తుంది. పెట్టుబడి అనేది రంగంలోకి రాకమునుపే ఇది మొదలౌతుంది. ఎవరో బయటివారు వచ్చి పెట్టుబడి పెట్టి కలుషితం చేయకున్నా స్థానిక ప్రజల పొదుపు, మిగులు కూడా పెట్టుబడి రూపం సంతరించుకొంటుంది. వాళ్ళకు అమెరికా తెలియకపోవచ్చు. మార్క్స్ కూడా తెలియక పోవచ్చు. టెక్నాలజీని వినియోగం మొదలైనదంటే అనివార్యంగా వ్యవస్థ ఓపెన్ గా ఉండవలసివస్తుంది. ఓపెన్ గా ఉన్న వ్యవస్థలో పెద్దపెద్ద సంస్థలు తయరౌతాయి. వాటిచేతుల్లో అందరూ కీలుబొమ్మలౌతారు.    

కాబట్టి మనం టెక్నాలజీ పరిణామాన్ని ఏ విధంగా అర్ధంచేసుకోవాలి. ఏ విధంగా స్వీకరించాలి. అందుకు వ్యక్తి చేతన స్థాయిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. మనకు పెట్టుబడి కార్మికులు అనే దృష్టి మాత్రమే అలవాటైంది. టెక్నాలజీ, మానవసహజాతం అనే కోణాలు మరుగునపడిపోతున్నాయి.    

ఈ విషయాలు కూడ పరిగణలోకి తీసుకోకపోతే  ఈ విషయంలో మనము ముందుకు వెళ్ళలేమోనని నా అభిప్రాయం.</description>
		<content:encoded><![CDATA[<p>ప్రభుత్వ విధానాల పరంగా మీరు ఈ వ్యాసంలో రాసిన అన్ని విషయాలతో నేను ఏకీభవిస్తాను. కానీ దీనికి మూలమైన టెక్నాలజీ సృష్టించే సంక్లిష్టతల్ని అర్ధం చేసుకోవడంలో మనం వెనుకపడ్డాము.</p>
<p>డబ్బులు పొదుపుచేసుకొన్న పద్మశాలి చేనేత మగ్గం నడపడు. మరమగ్గం కొంటాడు. చేనేత బట్టే కట్టడు.తనకి ఇష్టం వచ్చిన బట్ట కడతాడు. వ్యక్తిగత స్థాయిలో నూతనంగా వచ్చిన టెక్నాలజీని ఉపయోగించడం  ఇంచుమించు అన్ని సాంప్రదాయక శ్రామిక వర్గాలలో కనపడుతుంది. వ్యవసాయక వర్గాలలో కూడా కనపడుతుంది. </p>
<p>అంటే సుఖపడాలానుకొనే మానవ సహజాతం బలంగా పనిచేస్తుంది. పెట్టుబడి అనేది రంగంలోకి రాకమునుపే ఇది మొదలౌతుంది. ఎవరో బయటివారు వచ్చి పెట్టుబడి పెట్టి కలుషితం చేయకున్నా స్థానిక ప్రజల పొదుపు, మిగులు కూడా పెట్టుబడి రూపం సంతరించుకొంటుంది. వాళ్ళకు అమెరికా తెలియకపోవచ్చు. మార్క్స్ కూడా తెలియక పోవచ్చు. టెక్నాలజీని వినియోగం మొదలైనదంటే అనివార్యంగా వ్యవస్థ ఓపెన్ గా ఉండవలసివస్తుంది. ఓపెన్ గా ఉన్న వ్యవస్థలో పెద్దపెద్ద సంస్థలు తయరౌతాయి. వాటిచేతుల్లో అందరూ కీలుబొమ్మలౌతారు.    </p>
<p>కాబట్టి మనం టెక్నాలజీ పరిణామాన్ని ఏ విధంగా అర్ధంచేసుకోవాలి. ఏ విధంగా స్వీకరించాలి. అందుకు వ్యక్తి చేతన స్థాయిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. మనకు పెట్టుబడి కార్మికులు అనే దృష్టి మాత్రమే అలవాటైంది. టెక్నాలజీ, మానవసహజాతం అనే కోణాలు మరుగునపడిపోతున్నాయి.    </p>
<p>ఈ విషయాలు కూడ పరిగణలోకి తీసుకోకపోతే  ఈ విషయంలో మనము ముందుకు వెళ్ళలేమోనని నా అభిప్రాయం.
</p>
]]></content:encoded>
				</item>
</channel>
</rss>

